శ్రీ వారిని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు

ఇది కూడా చదవండి:

నకిలీ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 3 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

కరణ్ జోహార్ మరియు అతని పిల్లలు ఫంకీ సన్ గ్లాసెస్ ధరించి కనిపించారు, ఫోటోలు చూడండి

వెబ్ సిరీస్ 'వీరప్పన్' వివాదంలో ఉంది, కోర్టు నిషేధం విధించింది

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -