తెలంగాణాలో మహిళా అత్యాచారంపై పోలీస్ మనిసిని అరెస్ట్ చేసారు. ఆరోప ఉన్న వ్యక్తి రాజకీయ సంబంధం ఉన్నాయి కాబట్టి ప్రజలు అండర్ ఈ కేసులో కన్ను బిటున్నారు . తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు.
బాధితుడు విష్యం గురించి మాట్లాడ్తే , అమీ ఇప్పుడు ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఎస్తేర్రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు.
రాజకీయ సంబంధంతో ఉన్న ఈ కేసులో ఇప్పుడు అనేక సంస్థలు సుప్పొర్ట్లో వుంచారు ,వైఎస్సార్సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు.సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు.
ఇదికూడా చదువండి :
రవి కిషన్ "రోక్ దో నాషే కే దరియా మే బేహ్తే హుయ్ పానీ మే" అని ట్వీట్ చేశాడు.
'మోడీ సర్కార్ గాలిలో కోటను తయారు చేస్తోంది' అని రాహుల్ గాంధీ అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ కు పరీక్షలు కోవిడ్19 పాజిటివ్
'ఐఏసీ ఉద్యమం ఆర్ఎస్ఎస్/బీజేపీ ల ద్వారా ప్రోప్ అప్ చేయబడింది' అని రాహుల్ చెప్పారు.