పూణేలోని సెక్యూరిటీ గార్డ్ 5 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసినందుకు పోస్కో చట్టం ప్రకారం అరెస్టు చేయబడ్డాడు

హోటల్ సెక్యూరిటీ గార్డు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలుగుచూసింది.  బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నసమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట లేబర్ క్యాంప్ లో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. నిందితుడు ఆమెను ఎయిర్ పోర్ట్ రోడ్డులోని ఓ కారు షోరూం పార్కింగ్ లాట్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. పని నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తల్లి ఆ బాలిక భయాందోళనకు లోనయింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమె తండ్రి ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -