టాలీవుడ్ తారలు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు.. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "ఓ వ్యాధి వచ్చిందని ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మలుచుకోవచ్చు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. త్వరలోనే దీన్ని జయించి ప్లాస్మాదాతగా మారుతాను" అని చెప్పుకొచ్చారు.
."An Infection doesnt always has to be a Suffering,
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 15, 2020
You can always transform it into an opportunity to help the fellow Beings".
Tested Covid-19 ve.
Will Scuffle & Strife through this and Will be
a
Plasma Donor.#covidwarrior #plasmadonor pic.twitter.com/2EeZItJ4ub
ఇప్పుడు అభిమానులు అతని వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. దర్శకుడు మారుతి సైతం ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు.
కాగా టాలీవుడ్లో చాల మంది కరోనా పాజిటివ్ వుంచారు . ఇంతక ముందు దర్శకుడు రాజమౌళి కుటుంబం, డైరెక్టర్ తేజ, సింగర్లు సునీత, మాళవిక, స్మిత, నటులు రవికృష్ణ, నవ్య స్వామి, పార్వతి సహా పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో చాలామంది ప్లాస్మా దానం కూడా చేశారు. రికవరీ రేటును మెరుగుపరచడానికి ప్లాస్మా విరాళం సహాయపడుతుంది.
డైరెక్టర్ నాగ బాబు త్వరలో రికవర్ కావాలా అన్ని అభిమానాలు ప్రత్న ఇస్తున్నారు ఇంకా అంట టాలీవుడ్ స్టార్స్ కొద ఆటను త్వరలో రికవరీ కోసం ప్రధాన చేస్తున్నారు .మేము కొద ఆటను ఫాస్ట్ రికవరీ కావాలని ఆశిశ్తున్నాము .
ఇది కొద చదువండి :
శాండల్ వుడ్ డ్రగ్ కేసు: ఇప్పుడు ఈ సినీ నటులు ఏఈపై విచారణ జరుపుతున్నారు.
రవి కిషన్ తన డిగ్రీ కి సంబంధించి వివాదంలో చిక్కుకున్నాడు.
ఈ చిత్రంలో నాగార్జున తన తదుపరి చిత్రంలో నటిస్తున్నాడు.
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన 'ఈ రోజు' టీజర్ వచ్చేసింది!